ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ( పీకే ) కు మొదటి రోజునే బీహార్ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. ప్రజల కోసం , మార్పు కోసం వస్తున్నా అంటూ ''జన్...
అబార్షన్ లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో సంబంధం లేకుండా వివాహితులు , లేదా అవివాహితలు గర్భం ఇష్టం లేకపోతే 24 వారాల్లోగా సురక్షిత అబార్షన్ చేయించుకోవచ్చని సంచలన...
రాజస్థాన్ లో రాజకీయం రంజుగా మారుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసారు రాహుల్ గాంధీ. దాంతో...
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కలకలం సృష్టించిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఇంతకీ ఆజాద్ పెట్టిన కొత్త రాజకీయ పార్టీ ఏంటో తెలుసా .......''...
ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ దేశానికి వెళితే మిమ్మల్ని రక్షించడం మావల్ల కాదు అని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఆ దేశం ఏంటో...