ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వివిధ తరగతుల పిల్లలకు ట్యాబ్ లను అందించింది. పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి....
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు గట్టిగా ఇచ్చి పడేసాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: విశాఖపట్నం, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోం ప్రకాష్ వెల్లడించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు...
శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద వడ్ల పూడి లోని సాయి బాబా ఆలయంలో అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమం డిసెంబర్ 22 న జరిగింది. ఈ...
ఏపీలో సైకో జగన్ పాలన పోవాలి .......సైకిల్ రావాలని వ్యాఖ్యానించారు టీపీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి విజయనగరం జిల్లా రాజాం లో టీడీపీ భారీ...