36.9 C
India
Monday, May 20, 2024
More

    ANDHRA PRADESH

    శివునికి అభిషేకం చేసిన నాగ సాధువులు

    హిమాలయాలనుండి విచ్చేసిన నాగ సాధువులు కృష్ణా నది తీరాన కొలువై ఉన్న శివాలయం లోని శివుడికి అభిషేకం చేశారు. నాగ సాధువులు కృష్ణా నది తీరానికి రావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు....

    జీ 20 సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో డిసెంబర్ 5 న...

    నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ దంపతులు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకుడు డి. రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల లోని ఎస్ సి ఎస్ ఆర్ గార్డెన్స్...

    Breaking news: కవితకు సీబీఐ నోటీసులు

    డిల్లీ లిక్కర్ స్కాం లో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6 న ఢిల్లీ లేదా హైదరాబాద్...

    ఏపీకి గుడ్ బై – తెలంగాణలో పెట్టుబడులు

    గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై చెబుతున్నారు. అదే సమయంలో తమ పెట్టుబడులను తెలంగాణ లో పెడుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన...

    Popular

    spot_imgspot_img