రాయలసీమకు అడ్డా ...... కర్నూల్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. కర్నూల్ ప్రజలు చంద్రబాబు కు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు కర్నూల్...
కార్తీక మాసం పరమశివుడికి మరింత పరమానందభరితమైన మాసం కావడంతో ఆ కార్తీక మాసంలో పరమ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తమ శక్తి కొలది పూజలు చేస్తుంటారు. తాజాగా" శివ పార్వతుల శాంతి...
నాకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రంజుగా మారుతున్న...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ , మాజీ మంత్రి ఎల్. రమణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో భాగంగా ఎల్. రమణ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రమణ తో...
ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసాడట...... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఆఫర్ ను...