ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసాడట...... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఆఫర్ ను...
సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ చేరుకోనున్నారు. కృష్ణ...
నవంబర్ 14 న అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవం కావడంతో ఆ సందర్భంగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...
ఈరోజు ప్రగతి భవన్ లో TRS ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎంపీ , ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు అధినేత కేసీఆర్. దాంతో మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడేమో అనే కంగారు మొదలైంది...
నవంబర్ 14 న '' ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం '' కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మొగల్రాజపురంలో అవగాహనా సదస్సును VGR డయాబెటీస్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ సదస్సుకు జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు...