సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ లాడ్జీ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దారుణ సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు....
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరిచిపోకముందే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్...
ప్రతీ ఏడాది లాగే బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డ్ ధర పలికింది. గత ఏడాది కంటే అయిదున్నర లక్షలకు పైగా లడ్డు ధర పలకడం విశేషం. మొత్తానికి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి 24....
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా జరుగుతోంది. భారీ ఎత్తున తరలి వచ్చిన గణనాథుని విగ్రహాల ఊరేగింపు చూపరులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ మహానగరం నలువైపుల నుండి పెద్ద ఎత్తున చేరుకున్న గణనాథుల...
సినీ నటి దివ్యవాణి బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసింది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్ళింది దివ్యవాణి. ఈటల రాజేందర్ ను కలిసి పలు అంశాలపై చర్చించింది....