నల్గొండ జిలాల్లో బస్సు దగ్దమైంది. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులు ఎవరు కూడా గాయపడలేదు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. మార్నింగ్ డీలక్స్ అనే కంపెనీకి చెందిన ఏసీ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ...
తెలంగాణ ఐటీ , పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇటీవల తనని కలిసిన అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా...
టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పూర్వపు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అయిన డాక్టర్ రాజయ్య కు అలాగే అదే నియోజకవర్గం నుండి పలుమార్లు ప్రాతినిధ్యం...
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈరోజు హీరో నితిన్ సమావేశం కానున్నారు. ఇటీవలే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 30...
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి చరిత్ర సృష్టించారు. ఓ 60 ఏళ్ల మహిళకు మెదడులో కణతి ఉండటంతో ఆ కణతి తొలగించాలంటే సదరు మహిళ మెలుకువతోనే ఉండాలని...