దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజధాని సియోల్ లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో తీవ్ర తొక్కిసలాట జరగడంతో ఊపిరాడక , అలాగే గుండెపోటుతో 149 మంది మరణించారు. 150 మందికి పైగా...
హైదరాబాద్ లోని బేగంపేటలోగల పైగా ప్యాలెస్ లో 2002 నుండి సేవలు అందిస్తోంది యూఎస్ కాన్సులేట్. అమెరికా - భారత్ మధ్య దౌత్య పరంగా విశిష్ట సేవలు అందిస్తోంది. గత 20 ఏళ్లుగా...
అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో సాయి దత్త పీఠం ని దర్శించుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి సాయిదత్త పీఠం...
అన్న నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లు అన్న నందమూరి తారకరామారావు కు ఘనంగా నివాళులు అర్పించారు. పలు చోట్ల ఎన్టీఆర్...
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం చెలరేగింది. న్యూయార్క్ మహానగరంలో కరోనా జడలు విప్పింది దాంతో న్యూయార్క్ లో హై అలర్ట్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం...