తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మృతి చెందగా.....మరో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. దాంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. ఈ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు , టీడీపీ కార్యకర్తలకు , నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో...
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పటి వరకు ఎదురు చూడకుండా 2023 ఏప్రిల్ లేదా మే...
ఎన్టీఆర్ వెన్నుపోటు పై మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య...
విజయనగరం జిల్లా బొబ్బిలిలో గర్జించాడు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభకు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివచ్చారు. అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన బాబు...