ఏపీ లో రాజకీయం రోజుకు రోజుకు రసవత్తరంగా మారుతుంది.. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా సాగుతుంది.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన...
గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అడుగుపెడుతున్నాడు. చంద్రబాబు గుడివాడ పర్యటనకు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. భారీ...
తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవైపు బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఉండనే ఉన్నాయి. ఇక ఇదే సమయంలో తన ప్రభుత్వంపై తీవ్ర...
వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైకాపా ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ) లో ఎమ్మెల్యేలు అంతా...
గత ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేసిన అశోక్ గజపతి రాజు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రాజుకు...