చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం ఈ భూకంపం సంభవించింది....
చైనా భారత్ స్టూడెంట్స్ కు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా రెండేళ్లకు పైగా భారత్ స్టూడెంట్స్ కి చైనాలో ఎంట్రీ లేకుండాపోయింది. అయితే ఇటీవల కాలంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండేళ్లుగా...