34.7 C
India
Friday, May 17, 2024
More

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    Date:

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ప్రవాస భారతీయులు వచ్చి తాజాగా గోషా మహల్ బీజేపీ అభ్యర్థులు తరుఫున ప్రచారం చేశారు. బిజెపి ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో గోశామహల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. గోశామహల్ నియోజకవర్గ అభ్యర్థి రాజా సింగ్ ని కలిసి సన్మానించారు.

    ఈ సందర్భంగా వెంకట్ నూకల, విలాస్ రెడ్డి జంబుల, నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ హిందూ టైగర్ రాజాసింగ్ పై కెసిఆర్ ఎన్ని కేసులు పెట్టిన భయపడకుండా 500 కోట్ల తో గోశామహల్ నియోజకవర్గ అభివృద్ధి చేసారని ధర్మ రక్షణ కోసం రాజా సింగ్ ని గెలిపించాలని అభ్యర్థించారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ అంతర్జాతీయ మరియు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, ఆస్ట్రేలియా బిజెపి ఎన్నారై సెల్ లీడర్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి, ఆస్ట్రేలియా బిజెపి ఎన్నారై లీడర్ అదిరెడ్డి, అమెరికా ఎన్నారై ఆఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, మహేందర్ రెడ్డి స్థానిక నాయకులు చిల్లంపెళ్లి నరేష్, విద్వాన్ గారి తో పాటు ఎన్నారై సెల్ టీం మిత్రులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...