35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Nara Lokesh : సీఎం జగన్ బీసీలకు ఏం చేశారో చెప్పండి.. నారా లోకేష్

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : వైసిపి పాలన లో 300 మంది బీసీలు ఆత్మహత్యకు గురయ్యారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బీసీలకు చెందిన 30 సంక్షేమ కార్యక్రమాలను జగన్ నిలిపివేశారని లోకేష్ మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు.

    గత ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాల ని లోకేష్ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఆదరణ పథకం కింద ఐదు వేల కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందిస్తామని నారా లోకేష్ తెలిపారు. బీసీ భవనాలను పూర్తి చేస్తామని బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొ స్తా మని నారా లోకేష్ ప్రకటించారు.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీలు అన్యాయ మైపోయారని లోకేష్ ఆరోపించారు. బీసీల కోసం తెలుగుదేశం పార్టీ గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని లోకేష్ తెలిపా రు. నేడు వైసిపి ప్రభుత్వం వచ్చాక బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

    Share post:

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...