Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన నేతలు స్పీడ్ పెంచారు. కూటమీ లో భాగంగా జనసేనకు వచ్చిన అమన్ని సీట్ల లోను పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహరచణ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇఫ్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్ తాజాగా మరో సీని యర్ నేతలను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కందుల దర్గేష్ ను నిడద వోలు ఎంపీగా పవన్ కల్యాణ్ అదికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం దుర్గేశ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. టిడిపి-జనసేన కూటమీ తరుపున దుర్గేష్ ను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు జనసేన అధికా రికంగా ప్రకటన చేసింది.