31 C
India
Thursday, May 16, 2024
More

    Pawan Kalyan : మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన అధినేత  పవన్ కల్యాణ్..

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన నేతలు స్పీడ్ పెంచారు. కూటమీ లో భాగంగా జనసేనకు వచ్చిన అమన్ని సీట్ల లోను పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహరచణ చేస్తున్నారు.

    ఈ క్రమంలో ఇఫ్పటికే ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన పవన్ తాజాగా మరో సీని యర్ నేతలను నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. కందుల దర్గేష్ ను నిడద వోలు ఎంపీగా పవన్ కల్యాణ్ అదికారికంగా ప్రకటించారు.
    ప్రస్తుతం దుర్గేశ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. టిడిపి-జనసేన కూటమీ తరుపున దుర్గేష్ ను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు జనసేన అధికా రికంగా ప్రకటన చేసింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...