30.8 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu : చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం.. హాజరైన పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఈ రోజు ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకున్నారు.  పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు  కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండాలతో సమావేశమయ్యారు.

    మూడు పార్టీల పొత్తు ఖరారు అయిన నేపథ్యం వీరి  భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తు లో భాగంగా సీట్లు సర్దుబాటుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జనసేన, టిడిపి కొన్ని సీట్లు పంచుకోగా మరికొన్ని సీట్లను బిజెపి కోసం కొన్ని సీట్లను వదిలేశారు.

    పొత్తుపై గతంలో క్లారిటీ రాకపోవడంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు కేంద్ర నాయకత్వం పొత్తు పై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో సీట్ల విష యంలో ప్రస్తుతం మూడు పార్టీల నేతలు తీవ్రంగా చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...