37.8 C
India
Saturday, May 18, 2024
More

    Chandrababu Naidu : జగన్ కు కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు నాయుడు

    Date:

    Chandrababu Naidu
    Chandrababu Naidu

    Chandrababu Naidu : రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది ఈరోజు కోసం ఎదురు చూశారని చంద్రబాబు అన్నారు.

    ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఇక జగన్ కు కౌంట్ డౌన్ మొద లైందన్నారు. ఇక పోలింగ్ మిగి లిందని ఒక్క ఛాన్స్ ప్రభుత్వా నికి నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు రాబోతుందన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడు గు కు స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులు అని టిడిపి అధినేత ట్విట్ చేశారు.

    రాష్ట్రంలో అభివృద్ధి కుంటుప డిందని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందక ఇబ్బందులు పడుతున్నారనీ బాబు విమర్శించారు. ప్రజలు జగన్ కు గుణపాఠo చెప్పడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...