Delhi : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ లోనే టాప్ ర్యాంక్ రావడం తో డిల్లీ వాసులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ విషయాన్ని స్విస్ కు చెందిన ఐ క్యు ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 లో వెల్లడించింది.
ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్లో ఉంటూ వస్తోంది. 2023లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్ క్యూబిక్ మీటర్కు 92.7 గ్రాములకు చేరింది.