35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Nara Lokesh : జగన్, ఆయన సైన్యానికి ఇవే ఆఖరి రోజులు.. లోకేష్ 

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : ప్రజా గళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లా కు చెందిన మునయ్య అనే కార్యకర్తలు వైసిపి శ్రేణులు చంపేశాయని టిడిపి నేత నారా లోకేష్ ఆరోపించారు. జగన్ గొడ్డలి పార్టీకి రక్త దాహం మరింత పెరిపాయిందనీ లోకేష్ ఆరోపించారు.

     ఓటమి భయం తో వైసీపీ సైకో లు మునయ్య ను చంపేశారని ఆయన ఆరోపించారు. పోలీసు లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జగన్, ఆయన సైకో సైన్యానికి గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు అని లోకేష్ అన్నారు. దోషుల ను చట్టం ముందు నిలబెడతా oఅనీ వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...