Heavy Rains : కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నా యి. విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చి మగోదావరి జిల్లా ల లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావర ణం చల్లగా మారడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
కాగా పిడుగులు పడుతున్న నేపథ్యం లో ప్రజలు చెట్లు, టవర్లు, కింద ఉండకూడదని అధికారులకు హెచ్చరిస్తున్నారు. రెండు నెలల నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. పిల్లలు వృద్దులు బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.
రోజురోజు ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడు లేని విధంగా పెరిగిపోతు న్నడంవల్ల కొంతమంది వడ దెబ్బ కూడా గురవుతున్నారు. విపరీతమైన ఉష్ణో గ్రతలు నమోదవుతున్న క్రమంలో రాష్ట్రంలో వర్షం పడడంతో వాతావరణమంతా చల్లగా మారింది.