31.4 C
India
Monday, May 20, 2024
More

    YS Sunitha : షర్మిలకు నా మద్దతు ఉంటుంది: సునీత

    Date:

    YS Sunitha
    YS Sunitha

    YS Sunitha : కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తన మద్ద లతు ఉంటుందని దివంగత నేత వివే కానంద రెడ్డి కుమార్తె సునీత వెల్లడించారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి ఆమె వైసీ పీని గెలిపించిందని సునీత తెలిపారు. దీంతో తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డాడని సునీత అన్నారు.

    సభ్యులను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని వివేకానంద రెడ్డి గతంలో అనుకునేవారని సునీత గుర్తుచేశారు. షర్మిల కు మద్దతు లేకుండా చేసేందుకు వివేకాను చంపేశారా అని ఆమె ప్రశ్నించారు. జగన్ సమాధానం చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...