33.2 C
India
Sunday, May 19, 2024
More

    Crime News : నిలిపి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

    Date:

    Crime News
    Crime News

    Crime News : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

    రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద సిగ్నల్ వేయకుండా నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సామినేని రాజా (29), సామినేని భార్గవి (24)గా పోలీసులు గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. వారాంతంలో హైదరాబాద్ వచ్చిన వీరు.. నగరం నుంచి విజయవాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీసి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...