38.7 C
India
Saturday, May 18, 2024
More

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    Date:

    YS Jagan
    YS Jagan

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం సభ నిర్వహించింది. ఈ సభ లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మాటల్లోనే.. ‘చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా.. కాదా..? ఎవరు ఫోన్ చేయడం వల్ల అవినాశ్ ఆయన ఇంటికి వెళ్లాడు..? ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి. అవినాశ్ ఏ తప్పూ చేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికంటే చిన్న పిల్లోడైన అవినాశ్ ను తెరమరుగు చేయాలని చూడటం చాలా దారుణం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    2019 ఎన్నికల సమయంలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో నిజానిజాలు ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో  ప్రధానాంశంగా మారింది.  గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షాలు వైసీపీని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయి. అయితే ఇటీవల కడప హైకోర్టు ఈ కేసు విషయంపై మాట్లాడకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...