చైనాకు షాక్ ఇచ్చింది భారత్. కరోనా కష్టకాలంలో చైనా నుండి భారత్ వచ్చారు భారతీయ స్టూడెంట్స్. 2020 కి ముందు భారతీయ స్టూడెంట్స్ 22 వేల మందికి పైగా చైనాలో ఉన్నత విద్య...
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా వేమూరి విజయ్ ఎన్నికయ్యారు. గ్రేటర్ రిచ్మండ్ సభ్యులు సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
వేమూరి విజయ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా మిగతా కార్యవర్గాన్ని కూడా...
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మూడు వేవ్ లతో అతలాకుతలం అయ్యింది అమెరికా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితిలో నాలుగో వేవ్ మొదలైంది అమెరికాలో. దాదాపు 80 వేల కరోనా కేసులు...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంచలన సంఘటన చికాగో సమీపంలోని అలెగ్జాoడర్ కౌంటీ వద్ద జరిగింది....
సౌదీ అరేబియా తెలుగు కుటుంబాలకు షాక్ ఇచ్చింది. వీసాల పునరుద్ధరణ పలు ఆంక్షలు విధించడంతో సౌదీ లో ఉంటున్న తెలుగువాళ్లు తీవ్ర ఇబ్బందుల పాలౌతున్నారు. గడువు పెంచే ఆలోచనలో సౌదీ ప్రభుత్వం లేదు...