మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్త బస్సుల సంఖ్యను పెంచుకోవడం పై TSRTC దృష్టి పెట్టింది. 880 బస్సులను వెంటనే సమకూర్చుకునే పనిలో నిమగ్నం కాగా… వీటిలో 540 ఎలక్ట్రిక్ ,మరో 340 అద్దె బస్సులు ఉండనున్నాయి. గతంలో సీటి బస్సుల్లో రోజుకు 9 లక్షల మంది ప్రయాణించేవారు కాగా.. ప్రస్తుతం 18 లక్షల మంది ప్రయణిస్తున్నారు. ఉచిత ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి 2.50 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు.
Breaking News