CM Jagan : సీఎం జగన్ కాసేపట్లో తాడేపల్లి నివాసం నుండి ఇడుపులపాయ కు బయల్దే రనున్నారు. ఇడుపుల పాయ లో తన తండ్రి వైఎస్ రాశేఖర రెడ్డి సమాధి వద్ద ఆయన ప్రత్యే క ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 175 ఎమ్మె ల్యే, అభ్యర్థులు,25 ఎంపీ అభ్యర్థుల పేర్లను 12.58 నిమిషాలకు ప్రకటించ నున్నారు.
ఈ రోజు సాయంత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేప థ్యం లో మిగిలి ఉన్న అభ్యర్థు ల లిస్ట్ తో పాటు మొత్తం 175 అభ్యర్థుల లిస్ట్ ను జగన్ విడు దల చేయనున్నారు.
అభ్యర్థుల లిస్ట్ విడుదల నేపథ్యం లో రాష్ట్రo లో టికెట్ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. వైయస్సార్ సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.