33.2 C
India
Sunday, May 19, 2024
More

    Ayodhya-Modi: అయోధ్య రాముడికి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

    Date:

    అయోధ్యలో కొలువుతీరిన రామ్ లల్లాకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. తర్వాత రాముడి పాదాలను తాకి సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత దీక్షితులు పాదాభి వందనం చేసి వారి ఆశీర్వాచనాలు తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న రామ మందిరం ఇప్పుడు అందరి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. దేశ నలుమూలల నుంచి రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రధాని మోడీ అయోధ్యలో ఈరోజు రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజ రయ్యారు. రామమందిర ప్రాణప్రతిష్టను పురష్కరించుకోని ఆంద్రప్రదేశ్ లో భక్తులు ర్యాలీలు కుడా నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...