దేశంలో కరోనా సభ్యుల జేఎన్ jn.1 ఉదృతి ఇప్పుడు పెరిగిపోతుంది. దీని లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇది. సోకిన వారిలో జ్వరం, దగ్గు జలుబు, గొంతు, తల,కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటా యని నిపుణులు అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థ ను ప్రభావి తం చేస్తుందని ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.