తెలంగాణ ప్రభుత్వానికి 900కోట్ల జరిమానా విధించింది ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు - రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 900 కోట్ల జరిమానా విధించింది. ఈ...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ఎప్పుడో ముగిసిన అధ్యాయమని , ఇంకా భ్రమలు పెట్టుకొని తెలంగాణలో తిరగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ఎమ్మెల్సీ...
గాంధీ భవన్ లో ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అనిల్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై అనిల్ తీవ్ర స్థాయిలో...
ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న డిగ్గీ రాజా వరుస...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె రోజా భారీఎత్తున సీయం జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. విజయవాడలో జరిగిన జన్మదిన...