తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమైపోయింది. దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ పేరు ''భారతీయ రాష్ట్ర సమితి '' గా నామకరణం చేసినట్టుగా తెలుస్తోంది....
కొంతమంది కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని , నేను వైసీపీ నుండి వైదొలిగేది లేదని కుండబద్దలు కొట్టాడు నటుడు అలీ. గతకొద్ది రోజులుగా అలీ వైసీపీని వీడుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు...
హైదరాబాద్ మహానగరంలో ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. కరోనా కష్టకాలంలో దుర్గం చెరువు పై సర్వాంగ సుందరంగా కేబుల్ బ్రిడ్జి నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు...
దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. అక్టోబర్ 5...
ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దాంతో ప్రజా పోరు యాత్ర చేపట్టామని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర...