హైదరాబాద్ మహానగరంలో ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. కరోనా కష్టకాలంలో దుర్గం చెరువు పై సర్వాంగ సుందరంగా కేబుల్ బ్రిడ్జి నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు...
దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. అక్టోబర్ 5...
ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దాంతో ప్రజా పోరు యాత్ర చేపట్టామని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర...
మూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ టి- 20 మ్యాచ్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలని వేలాది రూపాయలు పెట్టి బ్లాక్ లో కూడా...
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఎండగా ఉన్న ప్రాంతం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా వర్షం భారీగా కురవడంతో రోడ్ల పైకి భారీగా వరద నీరు...