Telangana : యాసంగి ధాన్యం ను ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోలు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలు స్తోంది. ఈ సీజన్ లో 60-70 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు సమాచారం అందుతుంది.
ప్రస్తుతం వరి మద్దతు ధర గ్రేడ్ ..ఏ..రకానికి 2,203 , సాధారణ రకానికి 2,183 రూపాయలు గా ఉంది. కాగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యాయి.