CM Jagan South African Fans : నూతన సంవత్సర సందర్భంగా సౌత్ ఆఫ్రికా నుండి కొంతమంది అభిమానులు వినూత్న రీతి లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో ప్రజల మనోభావాలను, వారి కష్టాలను పరిగణ లోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు. సౌత్ ఆఫ్రికా లో మాకు మూడు రాజధానులు ఉన్నాయ ని అయితే ఆ రాజధానుల వల్ల మాకు సమస్యలు తలెత్తాయని పరిపాలన సరిగ్గా జరగడం లేదని వారు తెలిపారు.
ఒకే రాష్ట్రం ఒక్కటే రాజధాని అది అమరావతి ఉండాలని వారు తెలియ జేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్నా రని వారు తమ పాట రూపంలో చక్కగా వివరించారు. రాష్ట్రం లో అభివృద్ధి కుంటుపడు తుం దన్నారు. ఎన్నో స్కీములు తీసుకువచ్చారని సీఎం చెబుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఆ స్కీం లు అందడం లేదని వారు చాలా ఇబ్బందులకు పడుతున్నారని వారు సందే శాన్ని ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా నుండి కొంతవ్మంది అభిమానులు ఇలా సాంగ్ ను రిలీజ్ చేయడంతో నెట్టింట ఈ సాంగ్ వైరల్ అవుతోంది.