36.9 C
India
Sunday, May 19, 2024
More

    Shanti Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత…

    Date:

     Shanti Swaroop
    Shanti Swaroop

    Shanti Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం  హైదరాబాద్ లో ని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.

    1983 లో టెలీ ప్రాప్టర్ కూడా లేని సమయంలో ఆయన వార్తలు చదివే వారు. స్క్రిప్ట్ లో ఉన్న వార్తలనే బట్టీ పట్టి మరీ సాంతి స్వరూప్ వార్తలు చెప్పేవారు. శాంతి స్వరూప్ కు భార్య,ఇద్దరు కూమారులు ఉన్నారు.

    శాంతి స్వరూప్ మృతిపై కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్రఅద్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొల ితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ అనారోగ్యం కారణంగా కన్నుము శారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తన్నానని కిషన్ రెడ్డి తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jabardasth Shanti Swaroop : కష్టాల్లో జబర్దస్త్ శాంతి స్వరూప్.. ఆమె కోసం ఇల్లు అమ్మకం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!

    Jabardasth Shanti Swaroop : జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక...