Shanti Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.
1983 లో టెలీ ప్రాప్టర్ కూడా లేని సమయంలో ఆయన వార్తలు చదివే వారు. స్క్రిప్ట్ లో ఉన్న వార్తలనే బట్టీ పట్టి మరీ సాంతి స్వరూప్ వార్తలు చెప్పేవారు. శాంతి స్వరూప్ కు భార్య,ఇద్దరు కూమారులు ఉన్నారు.
శాంతి స్వరూప్ మృతిపై కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్రఅద్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తొల ితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ అనారోగ్యం కారణంగా కన్నుము శారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తన్నానని కిషన్ రెడ్డి తెలిపారు.