గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమా నికి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగం గా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్, శిఖామణి సెంటర్, ఉడుముల రామారావు స్ట్రీట్, వుడ్ పేట ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మేరకన పల్లి మాధురి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గార్లు మరియు వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమా భివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.
7వ డివిజన్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమా లను “మీ అవినాష్ అన్న హామీ” పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరప త్రాలు అందించి,ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చి న వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరు స్తామని దేవినేని అవి నాష్ భరోసా ఇచ్చారు.