39 C
India
Sunday, May 19, 2024
More

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Date:

    Postal Ballot
    Postal Ballot

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్ లో జరిగిన తప్పిదంపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరకుమార్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయా ఉద్యోగులు మళ్లీ 8, 9 తేదీల్లో ఓటేయాలని సూచించారు.

    ఆదివారం చిలకటూరిపేట నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్ ను ఉద్యోగులకు ఇవ్వడంతో వారందరు దానిపైనే ఓటు వేశారు. అధికారుల తప్పిదం కారణంగా 1,219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకమయ్యాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత గుర్తించిన అధికారులు ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ విషయంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...