37.8 C
India
Saturday, May 18, 2024
More

    YCP Rebel MLCs : వైసీపీ రెబల్ ఎమ్మెల్సీల పై అనర్హత వేటు..మండలి ఛైర్మన్ ప్రకటన

    Date:

    YCP Rebel MLCs
    YCP Rebel MLCs

    YCP Rebel MLCs : ఎన్నికల వేళ అధికార వైసిపిని వీడి విపక్ష టిడిపీ,జనసేన లోకి ఫిరాయించిన శాసనమం డలి సభ్యలపై అనర్హత వేటు పడింది. తమ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలనకు పాల్పడు తన్నారంటూ వైసిపి ఇఛ్చిన ఫిర్యాదు ను పరిశీలించిన ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యి మెషన్ రాజు,సదురు రెబల్ ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్నారు.దీనిపై సంతృప్తి తెందిని ఆయన వారిపై అనర్హత వేటు వేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు.

    వైసిపీ తరుపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య తో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్  ఈ మద్య పార్టీ ఫిరాయించారు. సి. రామచంద్రయ్య వైసిపీని వీడి టిడిపిలోకి ఫిరాయించగా వంశీకృష్ణ యాదన్ వైసిపి ని వీడి జనసేనలోకి ఫిరాయించారు. నేరుగా పార్టీ వేదికలపై వీరు కండువాలు కప్పుకున్నా రు. దీంతో వైసిపి వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...