Padma Rao Goud : సికింద్రాబాద్ బీఅర్ఎస్ ఎంపీ అభ్య ర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును పార్టీ అ ధినేత కేసిఆర్ ప్రకటించారు. పద్మారావు గౌడ్ గతంలో ఎక్సైజ్ మంత్రిగా ,డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.
ప్రస్తుతం ఈయన సికింద్రా బాద్ ఎమ్మెల్యేగా ఉన్నా రు. అట్ట సికింద్రాబాద్ స్థానంలో బిజెపి తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ బరి లో ఉన్నారు. ఎమ్మెల్యే గా ఉన్న పద్మారావు గౌడ్ ను సికిం ద్రాబాద్ ఎంపీ గా కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం తో కేటీఆర్ ప్రకటించి నట్లు చర్చ జరుగు తుంది.
ఇతను కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని భావించి సీనియర్ నేత కు ఎంపీ గా బరిలో దింపుతు న్నారు. కాంగ్రెస్, బిజెపి అభ్య ర్థులకు దీటుగా అభ్యర్థి నీ దింపాలి అంటే దానికి పద్మా రావు గౌడ్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.