32.6 C
India
Saturday, May 18, 2024
More

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Date:

    Pawan Sabha
    Pawan Sabha

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ధ్వంసం చేయడం కలకలం రేపింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం పొన్నూరు పర్యటన కోసం హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు. పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్ లో ఆదివారం ఉదయం 9 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పవన్ సభ కోసం, హెలిపాడ్ అనుమతుల కోసం కూటమి నేతలు దరఖాస్తు చేసుకున్నారు.

    అయితే అధికారులు ఇటీవల సీఎం జగన్ పొన్నూరు బహిరంగ సభకు వచ్చవన సందర్భంగా సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిపాడ్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హెలిపాడ్ ఖాళీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈలోపే కొందరు వ్యక్తులు హెలిపాడ్ ను తవ్వేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని కూటమి నేతలు చెప్పారు.  అయితే ఇదంతా స్థానిక వైసీపీ నేతల పనిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను ఎలా వాడుకుంటారంటూ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని చెప్తున్నారు. హెలిపాడ్ ధ్వంసం చేయడంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...