Rohith Sharma : ఐపీఎల్ 20 24 సీజన్ తర్వాత ముంబై ఇండి యన్స్ జట్టును విడాలని రోహిత్ శర్మ నిర్ణయిం చుకున్నారని సమాచారం అందుతోంది. హార్దిక్ కెప్టెన్సీ పై రోహిత్ అసంతృప్తిగా ఉన్నారని ఓ MI ప్లేయర్ చెప్పినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వచ్చే ఏడాది జరగనున్న మెగా ఆక్షన్ లో హిట్ మాన్ పాల్గొంటారని తెలిపారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం పలు విదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ముంబై ఇండియన్స్ జట్టును విడాలని రోహిత్ శర్మ నిర్ణయం తీసుకు న్నారని వార్తలు వస్తున్నాయి.