30.1 C
India
Thursday, May 16, 2024
More

    YS Sharmila : వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం ఇదే..?

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : ఎన్నికల పరిధిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. కడప పార్ల మెంటు బరిలో వైఎస్ షర్మిల పోటీ చేయనుండగా ఇక్కడే వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.

    అటు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బా పట్ల నుంచి జేడీ శీలం, కాకినాడలో పల్లంరాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్య రెడ్డి వారిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ 8 లోకసభ స్థానాల అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ ఉంచింది.

    కడప పార్లమెంట్ స్థానంపైనే ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండగా సీఎం చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...