34.3 C
India
Wednesday, May 15, 2024
More

    UPA vs NDA : యూపీఏ వర్సెస్ ఎన్డీఏ.. ఉగ్రదాడిలో ఎక్కడ ఎంత మంది చనిపోయారంటే!

    Date:

    UPA vs NDA :
    శత్రు దేశాల కుట్రలకు మోడీ ప్రభుత్వం పూర్తిగా కళ్లెం వేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గతంలో భారత్ లో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాని మూలలు మాత్రం దాయాది దేశం పాకిస్తాన్ లోనే ఉండేవి. గత ప్రభుత్వా్ల్లో ప్రధానులు పాక్ పై పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మోడీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అంటే 2014 నుంచి ఇప్పటి (అక్టోబర్ 09) ఇండియాపై ఎలాంటి ఉగ్రదాడి జరగలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

    గతంలో దాడుల నేపథ్యంలో ప్రధానులు పాక్ ను దోషి అని చూపడంలో విఫలమయ్యారు. ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని ఇతర దేశాలు విశ్వసించేలా చెప్పడంలో కూడా విఫలమయ్యారు. కానీ మోడీ ప్రభుత్వం దౌత్య విధానంతో శుత్రుదేశం పాకిస్థాన్ ను ప్రపంచం నుంచి ఒంటరిని చేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఆ దేశానికి  నిధులు ఇవ్వడం ఆపివేశాయి. దీంతో వారి జీవనంసాగడమే కష్టతరంగా మారింది. ఇక ఉగ్రవాదులకు సాయం చేయాలన్న ఆలోచన కూడా వారిలో కలగలేదు.

    కొవిడ్ కూడా ఒక విధంగా ఉగ్రవాదాన్ని అనిచివేసిందని చెప్పవచ్చు. కొవిడ్ సమయంలో ఒక దేశం మరో దేశంతో కమ్యునికేషన్ లేదు. వ్యాపారం, వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. ఏ దేశమైనా ఉన్నంతలో సర్ధుకోవాల్సి వచ్చింది. ఇక పాకిస్థాన్ పరిస్థితి మరింత దయానీయంగా మారింది. దీంతో వారు ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడం ఆపివేశారు. ఇది కూడా కొంత మేలు చేసిందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం చెక్కర్లు కొడుతోంది.

    యూపీఏ పదేళ్లు పాలన, 9 ఏళ్ల ఎన్డీయే పాలనలో వివిధ నగరాల్లో జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబైలో యూపీఏ సమయంలో 406 మంది చనిపోగా మోడీ హయాంలో ‘0’గా ఉంది. ఢిల్లీ 122, 0, గుహవాటి 81, 0, హైదరాబాద్ 71, 0, జైపూర్ 63, 0, వారనాసి 32, 0, గుజరాత్ 29, 0 గా ఉంది. ప్రస్తుతం ఇది నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...