30.9 C
India
Friday, May 17, 2024
More

    CM Revanth : ప్రతి తండాలో పాఠశాల తెరుస్తాం.. సీఎం రేవంత్

    Date:

    CM Revanth
    CM Revanth
    CM Revanth : రాష్ట్రo లో బంజారాలకు సముచిత స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచా యతీలుగా మారిన తండాలకు బీటీ రొడ్డలను వేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీ ఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి తండాలో ప్రభు త్వ పాఠశాలలను తెరుస్తాని సీఎం చెప్పారు. సేవా లాల్ జయంతి కోసం ప్రతి ఏటా రూ. 2 కోట్లు కేటా యిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్న ప్రభు త్వం దృషికి తీసుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...