27.6 C
India
Saturday, December 2, 2023
More

    2020 లో ఇండియాను సందర్శించిన అమెరికన్లు

    Date:

    americans-who-visited-india-in-2020
    americans-who-visited-india-in-2020

    2020 భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే మర్చిపోలేని సంవత్సరం ఎందుకంటే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందరి జీవితాలను తల్లకిందులు చేసిన సంవత్సరం ఇది. 2020 లో మార్చి 25 న భారతదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆ లాక్ డౌన్ ని మళ్ళీ మళ్ళీ పొడిగిస్తూ మే 31 వరకు తీసుకెళ్లారు. ఇక జూన్ నుండి లాక్ డౌన్ ఎత్తేసారు కానీ పలు ఆంక్షలు విధించారు.

    ఇక ఇదే సమయంలో భారత్ కు ఇతర దేశాలకు చెందిన వాళ్ళు బాగానే సందర్శించారు. 2020 లో భారత్ లో సందర్శించిన వాళ్ళ సంఖ్య 32. 79 లక్షలు ఉండగా అందులో అత్యధికంగా అమెరికన్లు 61 వేల మంది ఇండియాని సందర్శించారు. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (37,774) , యూకే (33,323) , కెనడా ( 13,707) , పోర్చుగల్ (11,668), ఆఫ్గనిస్తాన్ (11, 212) మంది సందర్శించిన జాబితాలో ఉన్నారు. 

    Share post:

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related