34.7 C
India
Friday, May 17, 2024
More

    2020 లో ఇండియాను సందర్శించిన అమెరికన్లు

    Date:

    americans-who-visited-india-in-2020
    americans-who-visited-india-in-2020

    2020 భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే మర్చిపోలేని సంవత్సరం ఎందుకంటే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అందరి జీవితాలను తల్లకిందులు చేసిన సంవత్సరం ఇది. 2020 లో మార్చి 25 న భారతదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆ లాక్ డౌన్ ని మళ్ళీ మళ్ళీ పొడిగిస్తూ మే 31 వరకు తీసుకెళ్లారు. ఇక జూన్ నుండి లాక్ డౌన్ ఎత్తేసారు కానీ పలు ఆంక్షలు విధించారు.

    ఇక ఇదే సమయంలో భారత్ కు ఇతర దేశాలకు చెందిన వాళ్ళు బాగానే సందర్శించారు. 2020 లో భారత్ లో సందర్శించిన వాళ్ళ సంఖ్య 32. 79 లక్షలు ఉండగా అందులో అత్యధికంగా అమెరికన్లు 61 వేల మంది ఇండియాని సందర్శించారు. ఆ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (37,774) , యూకే (33,323) , కెనడా ( 13,707) , పోర్చుగల్ (11,668), ఆఫ్గనిస్తాన్ (11, 212) మంది సందర్శించిన జాబితాలో ఉన్నారు. 

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related