29.5 C
India
Sunday, May 19, 2024
More

    ఎన్నారైలతో సమావేశమైన గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్

    Date:

    చికాగోలో ఎన్నారైలతో సమావేశమైంది గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులతో ముఖ్యంగా తెలుగువాళ్ళతో సమావేశం నిర్వహించింది డిప్యూటీ మేయర్.

    తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని , హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు డిప్యూటీ మేయర్. ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు పాల్గొని సభని విజయవంతం చేసారు. అలాగే తప్పకుండా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related