TRAI : ప్రస్తుతం మొబైల్ వినియోగం భారీగా పెరిగింది. అందులో రెండు నెంబర్ల వాడకం పరిపాటిగా మారింది. మొబైల్ వచ్చిన కొత్తలో హ్యాండ్ సెట్ కు ఒకే సిమ్ వర్క్ చేసేది. కానీ...
Cyber crime సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని...
దేశంలో రోజు రోజుకు గణనీయంగా సైబర్ క్రైమ్ లు జరుగుతూనే ఉన్నాయి. అటు పోలీసులు ఇటు బ్యాంక్ సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. ఈ స్కామ్ లు జరుగుతూనే ఉన్నాయి....
సైబర్ నేరగాళ్లు ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ తమ పబ్బం గడుపుతూ పెద్ద ఎత్తున నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎంతగా రెచ్చిపోతున్నారో అటు బ్యాంక్ అధికారులు ఇటు...