తెలంగాణ తలవంచదు
ఇది ఎమ్మెల్సీ కవిత పెట్టిన ట్వీట్. ఈడీ తనకు నోటీసులు పంపించిన వెంటనే ట్విట్టర్ లో'' తెలంగాణ తలవంచదు '' అంటూ ముక్తసరిగా ట్వీట్ పెట్టింది. దాంతో ఈ ట్వీట్ పై...
ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడింది కవిత. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , న్యాయపరంగా పోరాటం చేద్దామని పార్టీ , ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా...
బీజేపీ టార్గెట్ నేను కాదు కేసీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఈడీ నోటీసులు పంపించడం పట్ల స్పందించింది. సీబీఐ ఇంతకుముందు 6...
గతకొంత కాలంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై గురించి పెద్దగా చర్చ జరుగుతోంది. ఎవరు ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై ? అనే ఆసక్తి మొదలైంది. ఇక నెటిజన్లు అలాగే రాజకీయ నాయకులు ఎవరు...
బ్రేకింగ్ న్యూస్...... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈనెల 10 న ఢిల్లీకి రావాలని , విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేసింది ఎన్...