రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఘననివాళి అర్పించింది పార్లమెంట్. ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఇటీవల కాలంలో చనిపోయిన లోక్ సభ , రాజ్యసభ సభ్యులకు నివాళి అర్పించారు. ఆ కోవలోనే...
సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించింది భారత పార్లమెంట్. 1989 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో డిసెంబర్ 5 న...
ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుండి గుజరాత్ లో పోలింగ్ ప్రారంభమైంది....
మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందులో భాగంగానే వీలు కుదిరినప్పుడల్లా చిరంజీవిని అభినందించడం , సన్మానించడం జరుగుతూ వస్తోందని...