2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటించిన విషయం తెలిసిందే. భారత్ లో తన భార్య మెలానియా , కూతురు ఇవాంక ట్రంప్ , అల్లుడు కుశ్నర్ లతో...
ఎర్రకోట పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. వరుసగా మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఇది తొమ్మిదవ సారి కావడం గమనార్హం. 2014 నుండి ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిదిసార్లు...
భారతదేశమంతటా మువ్వన్నెల రెపరెపలతో శోభాయమానంగా వెలిగిపోతోంది. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్ళు కావడంతో త్యాగధనులను స్మరించుకుంటూ మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేస్తున్నారు భారతీయులు. భారతదేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది నాయకులు తమ...