30.1 C
India
Thursday, May 16, 2024
More

    యాంటిబయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ దిట్ట

    Date:

    india-is-heavy-on-the-use-of-antibiotic-drugs
    india-is-heavy-on-the-use-of-antibiotic-drugs

    యాంటి బయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ప్రతీ ఏటా కేవలం యాంటి బయాటిక్ మాత్రల కోసమే ఏకంగా 500 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా కష్టకాలంలో డోలో 650 ఎక్కువగా సేల్ అయ్యింది. డోలో 650 మాత్రలు కోట్ల కొద్దీ సేల్ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.

    కేవలం 2019 సమ్వత్సరంలోనే 500 కోట్లకు పైగా టర్నోవర్ జరిగిందట. ఇక అప్పటి నుండి ప్రతీ ఏటా 500 నుండి 700 కోట్ల టర్నోవర్ సాగుతోందని అంటున్నారు. అప్పట్లో డోలో ఎక్కువగా సేల్ అవ్వగా ఇటీవల కాలంలో అజిత్రోమైసిన్ -500 ఎంజీ ఎక్కువగా అమ్ముడుపోతుంది. 

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related