24.7 C
India
Thursday, July 17, 2025
More

    యాంటిబయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ దిట్ట

    Date:

    india-is-heavy-on-the-use-of-antibiotic-drugs
    india-is-heavy-on-the-use-of-antibiotic-drugs

    యాంటి బయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ప్రతీ ఏటా కేవలం యాంటి బయాటిక్ మాత్రల కోసమే ఏకంగా 500 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా కష్టకాలంలో డోలో 650 ఎక్కువగా సేల్ అయ్యింది. డోలో 650 మాత్రలు కోట్ల కొద్దీ సేల్ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.

    కేవలం 2019 సమ్వత్సరంలోనే 500 కోట్లకు పైగా టర్నోవర్ జరిగిందట. ఇక అప్పటి నుండి ప్రతీ ఏటా 500 నుండి 700 కోట్ల టర్నోవర్ సాగుతోందని అంటున్నారు. అప్పట్లో డోలో ఎక్కువగా సేల్ అవ్వగా ఇటీవల కాలంలో అజిత్రోమైసిన్ -500 ఎంజీ ఎక్కువగా అమ్ముడుపోతుంది. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related