28.5 C
India
Sunday, May 19, 2024
More

    అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

    Date:

    ycp mla's absent assembly sessions
    ycp mla’s absent assembly sessions

    ఈరోజు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇచ్చి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేసి ఆమె గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ సాగింది.

    కట్ చేస్తే వాళ్ళు మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలపై అనుమానం వ్యక్తం చేస్తూ చివరకు ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసారనే నిర్దారణకు వచ్చారు. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం నేను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. నాకు ఏ కోడ్ అయితే ఇచ్చారో దాని ప్రకారమే ఓటు వేసాను అని వివరణ ఇచ్చింది. కట్ చేస్తే ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఉండవల్లి శ్రీదేవి , చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. దాంతో వైసీపీ ఆ ఇద్దరు మాత్రమే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు ….. అందుకే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు అంటూ చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...